మత్తయి అగరొ కొత

అగరొ కొత
నో నిబందనరె యేసుక్రీస్తురొ జీవితచరిత్ర కొయిలా చార సువార్తలురె మత్తయి సువార్త గుటె ఈనె సొబ్బి పుస్తకాలుకూ సువార్త పుస్తకాలు బులి డక్కుసె సువార్త బుల్నే బొల్ట వార్త మత్తయి, మార్కు, లూకా, యోహాను యెడానె యేసు క్రీస్తు మొరిజిల్లా తరవాతరె రాసిసె. మత్తయి సువార్త కెబ్బె రాసిసేవో కచ్చితమైలా తారీకు పండితులుకంకా తెలిసిని. ఈనె యేసుక్రీస్తు జొర్నైలా తరవాతరె క్రీ స సుమారు చోటదొస్ట బొచ్చొరోనెరె రాసిసె బులి కుండెలింకెరొ ఉద్దేసం. సాకిరాక యే పుస్తకం కే చోటురె రాసిసేవో కచ్చితంగా తెలిసిని, ఈనె కుండెలింకె ద్రుస్టిరె యే పుస్తకం పాలస్తీనా ఇంకా యెరూసలేము పట్నంరె రాసిసే బులి కొయిగిత్తోసె.
మత్తయి సువార్త గ్రందకర్తకు యేసుక్రీస్తు తాకు సిస్యుడుగా నాడక్కిలా అగరె యెయ్యె పన్నునె వొసూలు కొరిలా తా. తాకు లేవీయుడు బుల్లా నా అచ్చి. మత్తయి పన్నెండులింకె అపోస్తులురె జొనె. మత్తయి యూదునెకోసం రాసిసి. యెడ పుర్ననిబందనరె అరవై ఆదారాలుకు కచ్చితంగా దిగదూసి. తా ఉద్దేసం కిరబుల్నే యేసుక్రీస్తుకు మెస్సయగా దిగదీవురొ, పురువాక రక్సకుడు బులి కొయిలా ప్రవచన పూర్నుడు. పురువురొ రాజ్యం కోసం బడే విసయోనె రాసిసి. మెస్సయా రాజ్యపరమైలా రొజాగా ఆసిబులి యూదునెరొ ఉద్దేసం. ఆత్మసంబందమైలా పురువురొ రాజ్యం కోసం గుటె గొప్పవిసయంకు బోదించితె సవాలుగా కడిగిచ్చి.
నో నిబందన ప్రారంబించితె అగరె మత్తయి సువార్త గుటె బొల్ట పుస్తకం పనికిరి అచ్చి. కిరకుబుల్నే యెడ పుర్ననిబందన పుస్తకాలుకు మూలమైకిరచ్చి. యెడ పుర్ననిబందనకు నోనిబందనకు సందికొరికిరి అచ్చి. పుర్ననిబందనరె మోసే రాసిలా పాట పుస్తకాలుకూ ఆదారం కొరిగీకిరి రాసిసి బులి అం పండితులురొ ఉద్దేసం. పొరొతంపరె యేసుక్రీస్తురొ ప్రసంగం మత్తయి 5–7 ఇంకా పురువు మోసేకు దర్మసాస్త్రం దిల్లీసిబులి పోల్చికిరి 19:3-23; 25 కొయిసి.
సంగతీనె
1. యేసు క్రీస్తురొ జొర్నొ కోసం ఇంకా తా సువార్త సేవ ప్రారంబించువురొ 1–4
2. యేసు క్రీస్తురొ పరిచర్య ఇంకా తా బోదానె వివరించువురొ 5–25
3. ఆకరుగా గొప్ప పరిచర్య ఇంకా మొర్నొ, పునరుద్దానం గురించి 26–28

Qaqambisa

Yabelana

Kopa

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena