1
మత్తయి సువార్త 4:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
ஒப்பீடு
మత్తయి సువార్త 4:4 ஆராயுங்கள்
2
మత్తయి సువార్త 4:10
అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు.
మత్తయి సువార్త 4:10 ஆராயுங்கள்
3
మత్తయి సువార్త 4:7
అందుకు యేసు అతనితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.
మత్తయి సువార్త 4:7 ஆராயுங்கள்
4
మత్తయి సువార్త 4:1-2
అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు. నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది.
మత్తయి సువార్త 4:1-2 ஆராயுங்கள்
5
మత్తయి సువార్త 4:19-20
యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
మత్తయి సువార్త 4:19-20 ஆராயுங்கள்
6
మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు.
మత్తయి సువార్త 4:17 ஆராயுங்கள்
முகப்பு
வேதாகமம்
வாசிப்புத் திட்டங்கள்
காணொளிகள்